Header Banner

గంజాయి కేసులో నిన్ను అరెస్ట్ చేస్తాం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి బెదిరింపులు! లక్షలు గుంజిన సైబర్ దొంగలు!

  Sat Feb 01, 2025 23:09        Others

పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11లక్షలు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆన్లైన్లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయని బెదిరించారు. అరెస్టు చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఆమెను ఫోన్లో భయపెట్టారు. దీంతో భయపడిన ఉద్యోగిని ఆన్లైన్లో రూ.11 లక్షలు చెల్లించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 
 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #cybercrime #fakecalls #fakepolice #drugs #software #todaynews #flashnews #latestupdate